CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile
CMO Andhra Pradesh

@andhrapradeshcm

Office of the Chief Minister of Andhra Pradesh

ID: 2687516120

calendar_today28-07-2014 13:19:53

6,6K Tweet

1,0M Followers

50 Following

CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు రేణిగుంట వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. #SwarnaAndhraSwachhAndhra #AndhraPradesh

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు రేణిగుంట వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
#SwarnaAndhraSwachhAndhra
#AndhraPradesh
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యటనకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు తిరుపతి జిల్లా, రేణిగుంట సమీపంలోని తూకివాకంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. #SwarnaAndhraSwachhAndhra #AndhraPradesh

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యటనకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు తిరుపతి జిల్లా, రేణిగుంట సమీపంలోని తూకివాకంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
#SwarnaAndhraSwachhAndhra 
#AndhraPradesh
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యటనకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో శ్రీ కపిలేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. #SwarnaAndhraSwachhAndhra #AndhraPradesh

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యటనకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో శ్రీ కపిలేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
#SwarnaAndhraSwachhAndhra
#AndhraPradesh
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో పారిశుధ్య కార్మికులతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు. #SwarnaAndhraSwachhAndhra #Andhrapradesh

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో పారిశుధ్య కార్మికులతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు.
#SwarnaAndhraSwachhAndhra
#Andhrapradesh
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

తిరుపతిలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ప్రజావేదిక సభలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. #SwarnaAndhraSwachhAndhra #Andhrapradesh

తిరుపతిలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ప్రజావేదిక సభలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
#SwarnaAndhraSwachhAndhra
#Andhrapradesh
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

తిరుపతి పర్యటన లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. #AndhraPradesh

తిరుపతి పర్యటన లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
#AndhraPradesh
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0 పై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. #AndhraPradesh

ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0 పై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
#AndhraPradesh
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

ఆగస్ట్ 15 నుంచి మహిళలకు 'ఉచిత బస్సు' పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఉచిత ప్రయాణం లో ఆ మహిళ కు ఎంత లబ్ది చేకూరుతున్నదో వివరాలతో కూడిన జీరో ఫెయిర్ టికెట్ ఇవ్వాలని ఆదేశించారు. #AndhraPradesh

ఆగస్ట్ 15 నుంచి మహిళలకు 'ఉచిత బస్సు' పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఉచిత ప్రయాణం లో ఆ మహిళ కు ఎంత లబ్ది చేకూరుతున్నదో వివరాలతో కూడిన జీరో ఫెయిర్ టికెట్ ఇవ్వాలని ఆదేశించారు.
#AndhraPradesh
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

వ్యవసాయ, అనుబంధ శాఖలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీ కే అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #AndhraPradesh

వ్యవసాయ, అనుబంధ శాఖలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీ కే అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#AndhraPradesh
N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

Had the pleasure of meeting H.E. Abdulla Bin Touq Al Marri, Hon’ble Minister of Economy of the United Arab Emirates, Mr. Yusuff Ali M.A., Chairman and Managing Director of LuLu International, and Mr. Adeeb Ahamed, Managing Director of LuLu Financial Holdings. We had an engaging

Had the pleasure of meeting H.E. Abdulla Bin Touq Al Marri, Hon’ble Minister of Economy of the United Arab Emirates, Mr. Yusuff Ali M.A., Chairman and Managing Director of LuLu International, and Mr. Adeeb Ahamed, Managing Director of LuLu Financial Holdings. We had an engaging
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

విజయవాడ నోవోటెల్‌లో నేడు జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ -2025లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. #AndhraPradesh

విజయవాడ నోవోటెల్‌లో నేడు జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ -2025లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
#AndhraPradesh
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫి, సత్వా, బివిఎం, ఎఎన్ఎస్ఆర్ సంస్థలు రూ.20,216 కోట్ల పెట్టుబడులతో ముందుకు రాగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో నేడు జరిగిన 9వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 50,600 మందికి ఉద్యోగ, ఉపాథి అవకాశాలు

ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫి, సత్వా, బివిఎం, ఎఎన్ఎస్ఆర్ సంస్థలు రూ.20,216 కోట్ల పెట్టుబడులతో ముందుకు రాగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో నేడు జరిగిన 9వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 50,600 మందికి ఉద్యోగ, ఉపాథి అవకాశాలు
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

మెరుగైన వైద్య సేవలు అందించడం తో బాటు ప్రణాళికాబద్దంగా ముందస్తు జాగ్రత్తతో వ్యాధి నియంత్రణ చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ మేరకు నేడు సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి శ్రీ సత్యకుమార్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో

మెరుగైన వైద్య సేవలు అందించడం తో బాటు ప్రణాళికాబద్దంగా ముందస్తు జాగ్రత్తతో వ్యాధి నియంత్రణ చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ మేరకు నేడు  సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి శ్రీ సత్యకుమార్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో
CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు సచివాలయం లో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. #AndhraPradesh

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు సచివాలయం లో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది.
#AndhraPradesh