CPRO to CM / Telangana (@cpro_tgcm) 's Twitter Profile
CPRO to CM / Telangana

@cpro_tgcm

CPRO to the Chief Minister of the Telangana Government I Bridging the Gap Between the Government and the People I Managing Communications I #TelanganaPR

ID: 1771165212701552640

linkhttps://www.telangana.gov.in calendar_today22-03-2024 13:21:51

2,2K Tweet

3,3K Followers

55 Following

Bhatti Vikramarka Mallu (@bhatti_mallu) 's Twitter Profile Photo

Watch live : ప్రజా భవన్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు x.com/i/broadcasts/1…

Damodar Raja Narasimha (@damodarcilarapu) 's Twitter Profile Photo

సీజనల్ వ్యాధుల నివారణ, నియత్రణపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష చేశారు. ఈ‌ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్ రవిందర్ నాయక్, మెడికల్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, మెడికల్

సీజనల్ వ్యాధుల నివారణ, నియత్రణపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష చేశారు.

ఈ‌ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్ రవిందర్ నాయక్, మెడికల్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, మెడికల్
Bhatti Vikramarka Mallu (@bhatti_mallu) 's Twitter Profile Photo

మహిళ సాధికారతలో తెలంగాణ రోల్ మోడల్‌.. ప్రజా ప్రభుత్వం ప్రధానంగా మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా జూలై 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవంలా వడ్డీ లేని రుణాల పంపిణీ. మహిళలను మహారాణులుగా గౌరవిస్తూ, వారికి ఆర్థికంగా

మహిళ సాధికారతలో తెలంగాణ రోల్ మోడల్‌..  

ప్రజా ప్రభుత్వం ప్రధానంగా మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకే ప్రాధాన్యత ఇస్తోంది. 

ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా జూలై 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవంలా వడ్డీ లేని రుణాల పంపిణీ. 

మహిళలను మహారాణులుగా గౌరవిస్తూ, వారికి ఆర్థికంగా
Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

ఇవాళ రవీంద్ర‌భార‌తిలో మాజీ ఎమ్మెల్యే మృత్యుంజ‌యం ఆధ్వర్యంలో ప‌లువురు కళాకారులు వచ్చి వారి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలకు కళారూపాలతో జీవం సోసి భావితరాలకు అందిస్తున్న వృద్ధ కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చాను. కళాకారుల

ఇవాళ రవీంద్ర‌భార‌తిలో మాజీ ఎమ్మెల్యే మృత్యుంజ‌యం ఆధ్వర్యంలో ప‌లువురు కళాకారులు వచ్చి వారి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలకు కళారూపాలతో జీవం సోసి భావితరాలకు అందిస్తున్న వృద్ధ కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చాను. కళాకారుల
Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

జుక్కల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతా రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని

జుక్కల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతా రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని
Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

జగిత్యాల నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని

జగిత్యాల నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని
Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

శాంతి, సహనం, త్యాగానికి ప్రతీకగా మొహర్రం నిలుస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తుచేసే సందర్భంగా భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. మొహర్రం హిందూ, ముస్లింల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా

శాంతి, సహనం, త్యాగానికి ప్రతీకగా మొహర్రం నిలుస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తుచేసే సందర్భంగా  భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. మొహర్రం హిందూ, ముస్లింల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా
Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. #DrBabuJagjivanram #SocialJustice

స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. #DrBabuJagjivanram #SocialJustice
Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

ఏకాదశి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆది పండుగ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. #Ekadashi

ఏకాదశి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆది పండుగ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. #Ekadashi
CPRO to CM / Telangana (@cpro_tgcm) 's Twitter Profile Photo

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసం లో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. దేశం లో దళితుల అభ్యున్నతి, వారి హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ గారు ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసం లో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు  నివాళులు అర్పించారు.

దేశం లో దళితుల అభ్యున్నతి, వారి హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ గారు ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు
Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ సింగ్ గారిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్ 2025 లో పాల్గొనడానికి జస్టిస్ విక్రమ్ సింగ్ గారు హైదరాబాద్ వచ్చారు. డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల

Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy participates in the Launch of Vana Mahotsavam 2025 at PJT Agricultural University, Rajendranagar. x.com/i/broadcasts/1…

Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

ప్రతి ఆడబిడ్డ ఇంట్లో కనీసం రెండు మొక్కలైనా నాటాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు పిలుపునిచ్చారు. ప్రతి ఆడబిడ్డ రెండు మొక్కలు నాటితే రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుందని అన్నారు. 🌲ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటి వన

CPRO to CM / Telangana (@cpro_tgcm) 's Twitter Profile Photo

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన 81 సంవత్సరాల వృద్ధురాలు సబ్బని శాంతాబాయి, ఆమెకు పుట్టుకతోనే అంధులుగా జన్మించిన ముగ్గురు కుమారులు చంద్రమోహన్, హరిచరణ్, సాయిరాంల బాగోగులు చూడలేక దైన్య స్థితిలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రసార మాధ్యమాల

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన 81 సంవత్సరాల వృద్ధురాలు సబ్బని శాంతాబాయి, ఆమెకు పుట్టుకతోనే అంధులుగా జన్మించిన ముగ్గురు కుమారులు చంద్రమోహన్, హరిచరణ్, సాయిరాంల బాగోగులు చూడలేక  దైన్య స్థితిలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రసార మాధ్యమాల
CPRO to CM / Telangana (@cpro_tgcm) 's Twitter Profile Photo

ఆడబిడ్డలు ఇంట్లో పిల్లలను పెంచుతున్నట్టుగానే ఇంటి ఆవరణలో కనీసం రెండు మొక్కలను నాటాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు చెప్పారు . అమ్మ పేరు మీద పిల్లలు మొక్కలు నాటాలన్న తరహాలోనే పిల్లల కోసం అమ్మ కూడా రెండు మొక్కలు నాటాలి. అలా చేస్తే తెలంగాణ మొత్తం హరితవనంగా మారుతుందని

CPRO to CM / Telangana (@cpro_tgcm) 's Twitter Profile Photo

ఈ ఏడాది ఆటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలను నాటాలన్న బృహత్తర కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళుతున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అన్నారు. మనం చెట్టును కాపాడితే, చెట్టు మనల్ని కాపాడుతుందని తెలిపారు. #Vanamahotsavam2025 #TelanganaRising2047