
Hi Kollapur
@hikollapur
Telangana at heart. Admirer of KCR.
ID: 1600734331760017408
08-12-2022 06:09:49
1,1K Tweet
1,1K Followers
438 Following

.Ponguleti Srinivasa Reddy 2016 అపెక్స్ కమిటీ సమావేశంలో "బనకచర్ల"అనే పేరు కూడా ఎజెండాలో లేదు నాడు కేసీఆర్ గారు బనకచర్లకు అంగీకారం ఇచ్చారనడం పచ్చి అబద్ధం. అదే సమావేశం ఎజెండా పాయింట్ నెం 5లో తెలంగాణ అంగీకారం లేకుండా గోదావరిని కృష్ణాకు మళ్లిస్తే అడ్డుకుంటాం అని స్పష్టంగా చెప్పారు. Harish Rao Thanneeru



Central Water Commission ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తెలంగాణ వాటా 102 టీఎంసీలే. ఆ 102 టీఎంసీల్లో FRL 148 ప్రకారం బ్యారేజ్ నిర్మాణం చేస్తే లభ్యమయ్యేది కేవలం 44 టీఎంసీలే.! ఆ 44 టీ ఎం సీ ల నీళ్ళు ఎత్తి పోయాలన్నా ఈ BJP Telangana Telangana Congress Bandi Sanjay Kumar Konda Vishweshwar Reddy





Hi Kollapur get ready జూలై మాసంలో మన తెలంగాణ్ జలవనరుల నీటి పై రౌండ్ టేబుల్ సమావేశం... పాలమూరు సమగ్ర నీటి స్వరూపం గోదావరి, కృష్ణా లో తెలంగాణ నీటి హక్కుల పై చర్చ... పాలమూరు బిడ్డను అని చెప్పుకునే సన్యాసిని పాలమూరులోనే బొంద పెడదాం


Many Happy returns of the day Bro భారత రాష్ట్ర సమాచార్ 🎂💐 జై తెలంగాణ ✊



కేసీఆర్ సూచించిన "గోదావరి - పెన్నా" లింక్ ప్రాజెక్టు. 🗾 👇 తెలంగాణలో 20 లక్షల ఎకరాల ఆయకట్టే లక్ష్యంగా ప్రణాళికలు.. అందులో భాగమే రాయలసీమకు గోదావరి నీళ్లు..! చరిత్రను దాచేందుకు మీరు చేసే ప్రయత్నం మీ అజ్ఞానాన్ని బయటపెడుతోంది Revanth Reddy #GodawariBanakacharla



బనకచర్ల వివాదం ఏమిటి తెలంగాణ సమాజం ఎందుకు దానిని వ్యతిరేకిస్తున్నది Video by Hi Kollapur #Banakacherla #Telangana #AndhraPradesh

మీ అజ్ఞానాన్ని,అసమర్ధతను ఆధారాలతో సహా బయట పెడతాం Uttam Kumar Reddy బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునే సామర్థ్యం లేక డ్రామాలు ఆడుతున్నారు? ప్రజెంటేషన్ దృష్టి బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకోవడం మీద పెట్టు బీఆర్ఎస్ను, కేసీఆర్ను తిట్టడం మీద కాదు!



Uttam Kumar Reddy బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది అవార్డు రాకముందే తెలంగాణ హక్కులను కాలరాస్తూ మన నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేసిన మీరు కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారా Uttam Kumar Reddy ? తెలంగాణకు న్యాయమైన వాటా కోసం 1956 అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ను పోరాడి సాధించిందే కేసీఆర్ గారు.

46 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గోదావరి మీద ఒక్కటంటే ఒక్క బరాజ్ నిర్మించకుండా నీళ్ళను ఆంధ్రకు మళ్ళిస్తే.. అదే గోదావరి మీద సదర్ మట్, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క బరాజ్, సీతమ్మ బరాజ్ నిర్మాణాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారిది Uttam Kumar Reddy