Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile
Madhu Goud Yaskhi

@myaskhi

Campaign Committee Chairman @INCTelangana | Lawyer | Former Deputy Chief Whip (CPP) Lok Sabha | Ex.MP (2004-14) Nizamabad

ID: 1569335588

linkhttp://www.madhuyaskhi.com calendar_today05-07-2013 00:00:31

9,9K Tweet

26,26K Followers

192 Following

Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

వనస్థలిపురం డివిజన్ వనస్థలి హిల్స్ కాలనీలో ఈరోజు పర్యటించడం జరిగింది. రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి గారు, కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి గార్లతో కలిసి సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి సమస్యలు

వనస్థలిపురం డివిజన్ వనస్థలి హిల్స్ కాలనీలో ఈరోజు పర్యటించడం జరిగింది.  రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి గారు, కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి గార్లతో కలిసి సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి సమస్యలు
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

గోల్కొండ బోనాలను పురస్కరించుకొని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి గారు ఈరోజు గోల్కొండ కోటలోని శ్రీశ్రీశ్రీ జగదాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గోల్కొండ బోనాలను పురస్కరించుకొని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి గారు ఈరోజు గోల్కొండ కోటలోని శ్రీశ్రీశ్రీ  జగదాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

#AdminPost *కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆర్యవైశ్య సంఘం మహిళలు....* * కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన మధు యాష్కి గౌడ్ ఆర్యవైశ్య సంఘానికి చెందిన పలువురు మహిళలు ఈరోజు టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి

#AdminPost 
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆర్యవైశ్య సంఘం మహిళలు....*
* కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన మధు యాష్కి గౌడ్ 

ఆర్యవైశ్య సంఘానికి చెందిన పలువురు మహిళలు ఈరోజు టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్,  మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

#AdminPost రేవంతన్న భరోసా పథకంలో భాగంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం హయత్ నగర్ లోని చెన్నాగొని స్వామి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్,

#AdminPost 
రేవంతన్న భరోసా పథకంలో భాగంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం హయత్ నగర్ లోని చెన్నాగొని స్వామి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్,
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

తెలుగు తేజం, బహుభాషా కోవిదుడు, సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా హయత్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. శాసనమండలి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా

తెలుగు తేజం, బహుభాషా కోవిదుడు, సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా  హయత్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. శాసనమండలి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

హయత్ నగర్ టీ - నగర్ కాలనీలోని మా క్యాంప్ కార్యాలయానికి ఈ రోజు స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు, టీపీసీసీ పరిశీలకులు ధారాసింగ్ గారు విచ్చేశారు. మా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షుల కోసం దరఖాస్తు చేసుకున్న పార్టీ నేతలందరితోనూ మేము

హయత్ నగర్ టీ - నగర్ కాలనీలోని  మా క్యాంప్ కార్యాలయానికి ఈ  రోజు స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు, టీపీసీసీ పరిశీలకులు ధారాసింగ్ గారు విచ్చేశారు. మా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షుల కోసం దరఖాస్తు చేసుకున్న పార్టీ నేతలందరితోనూ మేము
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఎలైట్ బాక్సింగ్ ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీలను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారితో కలిసి శనివారం ప్రారంభించడం జరిగింది. తెలంగాణ క్రీడా విధానం దేశానికి ఆదర్శం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. Congress

సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఎలైట్ బాక్సింగ్ ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీలను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారితో కలిసి శనివారం ప్రారంభించడం జరిగింది. 

తెలంగాణ క్రీడా విధానం దేశానికి ఆదర్శం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. 

<a href="/INCIndia/">Congress</a>
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

*హమ్ స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్* ఆధ్వర్యంలో ఈరోజు హైటెక్స్ లో నిర్వహించిన *హమ్ స్టెక్స్ క్రియేటర్స్ కలెక్ట్ -2025* మెగా ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యాను. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను నిర్వాకులు యోగేష్, అజిత్ లతో కలిసి పరిశీలించడం

*హమ్ స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్* ఆధ్వర్యంలో ఈరోజు హైటెక్స్ లో నిర్వహించిన *హమ్ స్టెక్స్  క్రియేటర్స్ కలెక్ట్ -2025* మెగా ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యాను. 

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను నిర్వాకులు యోగేష్, అజిత్ లతో కలిసి పరిశీలించడం
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

మైసిగండిలోని శ్రీశ్రీశ్రీ మైసమ్మ అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నాను. ఈవో స్నేహలత గారు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాను. Congress Telangana Congress Telangana CMO

మైసిగండిలోని శ్రీశ్రీశ్రీ మైసమ్మ అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నాను. ఈవో స్నేహలత గారు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాను.

<a href="/INCIndia/">Congress</a> 
<a href="/INCTelangana/">Telangana Congress</a> 
<a href="/TelanganaCMO/">Telangana CMO</a>
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

పటాన్ చెరు సమీపంలోని పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో 10 మంది కార్మికులు మరణించిన ఘటన నన్ను తీవ్రంగా కలిచి వేసింది. ఆసుపత్రులలో చికిత్స పొందుతూ కూడా ఒకరిద్దరూ మరణించినట్లుగా వార్తలు వస్తుండడం బాధ కలిగిస్తున్నాయి. మృతుల కుటుంబాల వేదన మాటల్లో

Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న గ్రామ శాఖ అధ్యక్షుల సమ్మేళనంకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో చేపడుతున్న ఏర్పాట్లను ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గారు, ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు,

కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న గ్రామ శాఖ అధ్యక్షుల సమ్మేళనంకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో చేపడుతున్న ఏర్పాట్లను ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గారు,  ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు,
शिक्षित बेरोज़गार (@kaul_vivek) 's Twitter Profile Photo

India Inc isn’t the main funder of the Indian government. It’s you India’s income tax landscape has changed and it’s a pity that barely anyone has been talking about it. Over the last few years, the small individual income taxpayer has been paying more income tax on the whole

India Inc isn’t the main funder of the Indian government. It’s you

India’s income tax landscape has changed and it’s a pity that barely anyone has been talking about it. Over the last few years, the small individual income taxpayer has been paying more income tax on the whole
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

ఎల్బీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం జరగనున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల సమ్మేళనాన్ని ( సామాజిక న్యాయ సమరభేరి సభ) విజయవంతం చేయడం కోసం ఎల్బీనగర్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని గురువారం హయత్ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్

ఎల్బీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం జరగనున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల సమ్మేళనాన్ని ( సామాజిక న్యాయ సమరభేరి సభ) విజయవంతం చేయడం కోసం ఎల్బీనగర్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని గురువారం హయత్ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.

కాంగ్రెస్
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. పీఏసీ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ కేసి వేణుగోపాల్ గారు హాజరు కాగా.. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్

గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ సమావేశంలో  పాల్గొనడం జరిగింది. 

పీఏసీ సమావేశానికి ముఖ్య అతిథులుగా  ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ కేసి వేణుగోపాల్ గారు హాజరు కాగా.. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్.. కార్యక్రమం లో భాగంగా సామాజిక న్యాయ సమరభేరి పేరుతో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన *కాంగ్రెస్ పార్టీ గ్రామ/వార్డు/ డివిజన్ శాఖ అధ్యక్షుల సమ్మేళనం* సభలో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు

జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్.. కార్యక్రమం లో భాగంగా సామాజిక న్యాయ  సమరభేరి పేరుతో ఎల్బీ స్టేడియంలో  నిర్వహించిన *కాంగ్రెస్ పార్టీ గ్రామ/వార్డు/ డివిజన్ శాఖ అధ్యక్షుల సమ్మేళనం* సభలో  పాల్గొనడం జరిగింది. 

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

శశాంక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ లో 33 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్న మట్టి గణనాథుడి విగ్రహానికి సంబంధించి నిర్వహించిన కర్ర పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పర్యావరణ హితమైన మట్టి గణనాధులతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం

శశాంక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ లో 33 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్న మట్టి గణనాథుడి విగ్రహానికి సంబంధించి నిర్వహించిన కర్ర పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పర్యావరణ హితమైన మట్టి గణనాధులతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

ఎల్బీనగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డ్ నూతన ధర్మకర్తలు ఈరోజు హయత్ నగర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధర్మకర్తలందరికి ఈ సందర్బంగా అభినందనలు తెలిపి సన్మానించాను. దేవాలయంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఆలయ

ఎల్బీనగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి  దేవాలయ ట్రస్ట్ బోర్డ్ నూతన ధర్మకర్తలు ఈరోజు హయత్ నగర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి  కృతజ్ఞతలు తెలిపారు. ధర్మకర్తలందరికి ఈ సందర్బంగా  అభినందనలు తెలిపి సన్మానించాను.   దేవాలయంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఆలయ
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

*కార్యకర్తల మనోవేదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లా: మధుయాష్కీ గౌడ్* * *త్వరలోనే సానుకూల నిర్ణయాలు వస్తాయి* కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందని, శుక్రవారం గాంధీభవన్లో జరిగిన పీఏసీ సమావేశంలో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇచ్చే విషయాన్ని

*కార్యకర్తల మనోవేదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లా: మధుయాష్కీ గౌడ్* 
* *త్వరలోనే సానుకూల నిర్ణయాలు వస్తాయి*

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందని, శుక్రవారం గాంధీభవన్లో జరిగిన పీఏసీ సమావేశంలో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇచ్చే విషయాన్ని
Madhu Goud Yaskhi (@myaskhi) 's Twitter Profile Photo

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారితో నాకు వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఎంతో అనుబంధం ఉన్నది. గవర్నర్ గా, సీఎంగా, అందరికంటే ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆయన అనుభవం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారితో నాకు వ్యక్తిగతంగా,  పార్టీ పరంగా ఎంతో అనుబంధం ఉన్నది. గవర్నర్ గా, సీఎంగా, అందరికంటే ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆయన అనుభవం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడింది.