
Sama Ram Mohan Reddy
@rammohaninc
Chairman of TPCC Media and Communications | Gandhian | Official Spokesperson | High Court Advocate |
ID: 1428333751201714180
19-08-2021 12:31:43
12,12K Tweet
17,17K Followers
577 Following


బిజెపి బీఆర్ఎస్ ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వం పైన బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు... Sama Ram Mohan Reddy




నీటి వాటాలో తెలంగాణ హక్కులు కాపాడుకోవడంలో ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజకీయంగానే కాకుండా చట్ట పరమైన పోరాటం కూడా చేస్తామని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జల

పింకీలు ఎంత గాయి చేసినా.. పదేండ్లు ఈ రాష్ట్రంలో ప్రజా పాలనే.. Revanth Reddy





మీ పింక్ గొర్రెలకు చెప్పుకో మీ ప్రతిభంతా..నమ్ముతారు Harish Rao Thanneeru గారు. బాగా బేసిక్స్ తెలిసిన నువ్వు నీ మామ మీ తెలివితేటలు రంగరించి కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ బేస్ కుంగిందెట్లనో కూడా చెప్పు. మీరు మీ సొల్లు. ప్రాజెక్టులపేరుతో ఖజానాకు కన్నం కొట్టారు. మీ పనికిమాలిన పాలనతో తెలంగాణ నీటి


It was great pleasure to meet and present the #TelanganaRising2047 to former Prime Minister of United Kingdom, Mr Tony Blair, and founder Tony Blair Institute for Global Change We are delighted to enlist his support as a global leader & influencer on world-scale to spread the word about Telangana’s


గోదావరి జలాల్లో న్యాయబద్ధంగా తెలంగాణకి రావాల్సిన 968 టీఎంసీల నీళ్ళకు కేంద్రం గారంటీ ఇచ్చి మీరేవైనా కట్టుకోండి..!!🤗 * Sama Ram Mohan Reddy

బనకచర్ల... ఇది కదా అసలు విషయం! • Sama Ram Mohan Reddy



ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారిని ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసిన డా. దత్తాత్రేయుడు గారు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, కృషిని

