
Prof Dasoju Sravan Kumar
@sravandasoju
MLC, BRS Activist, Advocate, Activist 4 SocialJustice & Nationalism, 2009 Secunderabad MP Contstnt & 2018 Khairathabad MLA Contstnt. Retweet Not endorsement
ID: 306313219
27-05-2011 17:17:05
18,18K Tweet
48,48K Followers
1,1K Following




గత 18 నెలల్లో KCR గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వెళ్లినా… Revanth Reddy గారిపై, Bandi Sanjay Kumar గారిపై కేసులు పెట్టినా ఎఫ్ఐఆర్లు నమోదు కావు, ఛార్జ్షీట్లు వెయ్యరు,కానీ ప్రతిపక్ష నాయకులపై మాత్రం సుమోటోగా కేసులు పెడుతున్నారు.

పాలసీ మేకర్స్, పాలసీ ఎగ్జిక్యూటివ్లు, జ్యూడిషరీ ఇవి ప్రజాస్వామిక భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలుచేసే మూడు ముఖ్యమైన మూల స్థంభాలు. వీరికి బాస్ ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు… రాజ్యాంగమే అసలైన బాస్, మరియు మార్గదర్శి. Central Bureau of Investigation (India), ED Election Commission of India,పోలీసు ఇంటలిజెన్స్


అబద్దాల ముఖ్యమంత్రి! 1) "60 వేల ఉద్యోగాలు ఇచ్చాను" అని ముఖ్యమంత్రి అంటే… అబద్ధం కదా? Telangana CMO 2) రైతులకు "80 వేల కోట్లు ఇచ్చినం" అని రేవంత్ రెడ్డి పబ్లిక్ సాక్షిగా చెప్తే… అబద్ధం కదా? 3) 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు అయితే… అశోక్నగర్కి వచ్చి లేక చిక్కడపల్లి లైబ్రరీకి




రైతుల పాలిట శాపంగా మారిన రేవంత్ సర్కారు!! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ Prof Dasoju Sravan Kumar అన్న ఫైర్ 🔥🔥 #CongressFailedTelangana

మాట తప్పిన రేవంత్, ఢిల్లీ పారిపోయిన రైతు ద్రోహి! Dr.Gadari Kishore Kumar Prof Dasoju Sravan Kumar


రైతుల పక్షాన చర్చకు మేమొచ్చినం... రేవంత్ నువ్వు ఎక్కడ ? Prof Dasoju Sravan Kumar 🔥🔥🔥

VIDEO | Hyderabad: BRS MLC Dasoju Sravan Kumar (Prof Dasoju Sravan Kumar) criticizes Telangana CM Revanth Reddy for not accepting the challenge for a public debate on farmers' issues. He says, “CM Revanth Reddy publicly stated in front of the media that he is ready for a public debate on


బీఆర్ఎస్ పార్టీ నాయకులు సవాళ్లకు భయపడతారు అనుకున్న ప్రతిఒక్కనికి చెంప చెడేల్ అనేలాగా సమాధానం ఇచ్చిర్రు, సవాల్ విసిరి పారిపోయింది ఎవరో ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించారు.. తెలంగాణ ప్రజల కోసం పోరాడేది ఒకే ఒక పార్టీ అది BRS Party అని ఈరోజుతో తేలిపోయింది.. Prof Dasoju Sravan Kumar

"రైతుల కోసం సిద్ధమైన కేటీఆర్… మాట ఇచ్చి మాయమైన Revanth Reddy!" Telangana CMO నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో KTR గారితో కలిసి బహిరంగ చర్చలో పాల్గొనడం జరిగింది. #FarmersDebate #KTRvsRevanth #TelanganaPolitics KCR

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసింది. రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు.. రైతు భరోసా రెండుసార్లు వేయక అన్నదాతలను మోసం చేసారు. రైతులకు యూరియా సరఫరా సరిగ్గా చేయడం లేదు.. రైతుబీమా అమలు చేయడం లేదు. - ఎమ్మెల్సీ Prof Dasoju Sravan Kumar

మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదు. Revanth Reddy కనీసం చర్చల ముఖ్యమంత్రి కూడా కాదని రుజువు చేసుకున్నారు. Telangana CMO KCR